Saturday, March 12, 2011

జై సమైక్యాంధ్ర

తెలుగుజాతి ఎంతో క్లిష్టమైన సమస్యను ఎదురుకుంటుంది. ఒకనాడు భాష ప్రాతిపదిక మీద రాష్ట్రాలను ఏర్పాటు చెయ్యడానికి తెలుగుజాతి కారణమైంది. అది దేశానికి ఎంత మేలు చేసిందో చెప్పనకరలేదు. ఈరోజు రాక్షస శక్తులు మన రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి, ప్రజలను విడతీసి, తెలుగుజాతిని మల్లి చీకటి యుగాలలోకి తోసేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది తెలుగుజాతికి ఒక పరిక్ష. విద్రోహ శక్తులను దైర్యంగా ఎదురుకుని, సమైక్యంగా ఉందామని కటినమైన నిర్ణయం తీసుకుంటే మనజాతికి భవిషత్తు వుంటుంది. ఈ ఒక్కసారి మనం ఎంత కష్టంలోనైనా కటినమైన నిర్ణయం తీసుకోగలము అని నిరుపించగాలిగితే, మనకు వున్నా వేరే సమస్యలన్నిటిని అదే విదంగా ఎదురుకోగలుగుతాం. లేకపోతె ఎవడు మందిని పోగుచేయ్యగాలిగితే వాడిదే రాజ్యం.

No comments: